Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: అతి భారీ వర్షాలకు సింగూరు జలాశయంలోకి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీరు, నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు

Sangareddy, Sangareddy | Aug 27, 2025
సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయం కి భారీగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 4 గేట్లు వదిలి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29 టిఎంసిలుగాను ప్రస్తుతం 18 టీఎంసీల జలాలు ఉన్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us