తిరుమల శ్రీవారిని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.