Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించినా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్

Balkonda, Nizamabad | Jul 20, 2025
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బాల్కొండ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులను ఆయన ముందు ప్రస్తావించారు. అలాగే పెండింగ్ లొ ఉన్న పనులను పూర్తి చేయించవలసిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us