Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్ మార్పు అవాస్తవం: వైసీపీ ఇన్‌ఛార్జ్‌ కృపాలక్ష్మి

Gangadhara Nellore, Chittoor | Aug 21, 2025
YCP జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్‌ను మారుస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వైసీపీ ఇన్‌ఛార్జ్‌ కృపాలక్ష్మి స్పష్టం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాయకండి. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నేను, మా నాన్న నారాయణ స్వామి అందరికీ అందుబాటులో ఉన్నాం. అవాస్తవాలను ఎవరూ నమ్మవద్దు’ అని కోరారు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కృపాలక్ష్మిని తప్పించి హరికృష్ణను నియమిస్తారని ప్రచారం జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us