ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి 16 సంవత్సరాలు అవుతున్న మన మద్యే ఉన్నట్టు ఉందని అన్నారు.ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.