Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: డీసీసీబీ కాలనీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్

Srikakulam, Srikakulam | Aug 23, 2025
జిల్లా కేంద్రంలోని డిసిసిబి కాలనీ పరిసర ప్రాంతాలలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంతో ప్రజారోగ్యం ఎంతగానో మెరుగుపడుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us