Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: మల్కాజిగిరిలో కళ్ళకు గంతలు కట్టుకొని విగ్రహాల తయారీ

Medchal, Medchal Malkajgiri | Aug 27, 2025
మల్కాజిగిరికి చెందిన బసవరాజు అనే కళాకారులు కళ్ళకు గంతులు కట్టుకుని అద్భుతంగా విగ్రహాలను తయారు చేస్తున్నాడు. పర్యావరణహితం కోసం అందరూ మట్టి గణపతులను పూజించాలని కళ్ళు మూసుకుని వినాయకుడిని తీర్చిదిద్దాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పర్యవరణానికి హాని అని తెలిపారు. నగర యువత మట్టితో చేసిన విగ్రహాల వైపు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us