Download Now Banner

This browser does not support the video element.

నవాబ్​పేట: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు: జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి

Nawabpet, Vikarabad | Aug 27, 2025
వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయని జిల్లాలో ప్రజలు ఎవరు కూడా వాగలు దాటి ప్రయత్నం చేయవద్దని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి జిల్లా ప్రజలను బుధవారం హెచ్చరించారు. వాగులు వంకలు పొంగి పొర్లే సమయంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర సమస్య పరిస్థితి వస్తే 100 డయల్ గాని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us