Download Now Banner

This browser does not support the video element.

గ్రామీణ వైద్యులు నిరుపేద రోగుల సేవలో పునీతం కావాలి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పిలుపు

Nandigama, NTR | Aug 31, 2025
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులు నిరుపేద రోగుల సేవలో పునీతం కావాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు. నందిగామ డివిజన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యుల సంక్షేమ సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు నందిగామలో జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us