Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా 750 మంది మహిళలకు చీరలు పంపిణీ : ఎమ్మెల్యే పార్థసారధి

Adoni, Kurnool | Sep 2, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదోనిలో జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో 750 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2022లో చీరలు పంపిణీ చేస్తుండగా వైసీపీ ఎమ్మెల్యే అడ్డుకున్నారని విమర్శించారు. మల్లప్పపై చెయ్యి వేయాలంటే తనను దాటుకొని వెళ్లాలని, చీల్చి చండాడుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us