Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కమలాపురం: రాష్ట్రస్థాయి సేవా రత్న అవార్డు అందుకున్న మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసులు

India | Sep 7, 2025
కడప జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన మన ఊరు సేవా సమితికి ఆదివారం రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు లభించింది. కడప నగరంలోని శ్రీహరి రెడ్డి కళాశాలలో ప్రజాసంకల్ప వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాలలో సేవలు అందించిన సంస్థలకు ఈ అవార్డులు అందజేశారు.ఈ సందర్బంగా మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు, ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షుడు రంగ సాయిరెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us