Install App
jalandhar2415
This browser does not support the video element.
నంద్యాలలో ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Sep 6, 2025
నంద్యాల టీడీపీ కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నిర్వహించారు. పలు రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!