Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు చేస్తాం: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్

Sangareddy, Sangareddy | Sep 2, 2025
సంగారెడ్డిలో మంగళవారం ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వీటిని నిలిపివేయడం సరికాదని, దీనివల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us