Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: మర్తాడు గ్రామంలో వినాయక మండపంలో వినాయక లడ్డు వేలం 1,50,000 కి దక్కించుకున్న సురేష్

Singanamala, Anantapur | Aug 31, 2025
మరతాడు గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల 20 నిమిషాల సమయంలో వినాయక మండపం దగ్గర వినాయకునికి లడ్డును దక్కించుకున్న సురేష్. అనంతరం గ్రామ ప్రజలు సురేష్ ను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయకుడు ఆశీస్సులతోనే వినాయక లడ్డును దక్కించుకున్నాను అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us