Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం నగరంలోని సాయి నగర్ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, రాజకీయ జోక్యంతో మరింత ముదిరిన వివాదం

Anantapur Urban, Anantapur | Sep 12, 2025
అనంతపురం నగరంలోని సాయి నగర్ లో ఉన్న ఓల్డ్ పావని ఆసుపత్రి భవనానికి సంబంధించి ఆస్తి వివాదం పార స్థాయికి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. గత ఐదేళ్లుగా సాగుతున్న ఈ వివాదం రాజకీయ జోక్యంతో మరింత ముదిరింది. దీంతో ఒకరికి ఒకరు దూషణలు చేసుకుంటూ ఘర్షణకు పాల్పడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us