Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: మనిషి, పశువు ల ఆలింగనం చేసుకునే పొలాల అమావాస్య : ఆదిలాబాద్ పర్యటనలో రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారు జయధీర్ తిరుమల రావు

Adilabad Urban, Adilabad | Jul 31, 2025
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారు జయధీర్ తిరుమల రావు గురువారం పర్యటించారు. కప్పర్ల, తాంసి లో పర్యటించి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. రానున్న పొలాల అమావాస్య పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్ల పరిశీలనకు వచ్చానని తిరుమల రావు తెలిపారు. మనిషి, పశువు ఆలింగనం చేసుకునే పండగ పొలాల అమావాస్య అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ అధికారి రవి కుమార్, నాయకులు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us