Download Now Banner

This browser does not support the video element.

ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో విద్యార్థినులకు అవగాహన కల్పించిన కలికిరి సిఆర్పిఎఫ్ జవాన్లు

Pileru, Annamayya | Aug 26, 2025
విద్యార్థినులు ఒంటరిగా ఉన్నప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో కలికిరి సోషియల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు సిఆర్పిఎఫ్ జవాన్లు మంగళవారం అవగాహన కల్పించారు.మన దేశంలో ఉన్న వైవిధ్యం మధ్య ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ,ప్రభుత్వం చేపట్టిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమం లో భాగంగా సిఆర్పిఎఫ్ కమాండెంట్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సి.ఆర్. పి. ఎఫ్ క్యాంప్ కు ఆహ్వానించి శిక్షణ పొందుతున్న సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ల వద్ద అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us