Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని పూల దుకాణంలో యువకుడిపై దాడి చేసిన వ్యక్తులు తీవ్ర గాయాలు

Nagarkurnool, Nagarkurnool | Sep 4, 2025
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పూల దుకాణంలో యువకుడిపై కొందరు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో ఓ పూలదొకాణంలో పనిచేస్తున్న అబ్బాస్ అనే యువకుడు దుకాణం తెరవడంతో కొందరు యువకులు అకస్మాత్తుగా వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాడి చేసిన వారిలో కొందరుపై ఇదివరకే గంజాయి కేసులు నమోదైనట్లు బాధితులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us