Download Now Banner

This browser does not support the video element.

గోదావరి వరదల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కోటిపల్లి లో రామచంద్రపురం ఆర్డీవో అఖిల

Ramachandrapuram, Konaseema | Aug 30, 2025
గోదావరి వరదల నేపథ్యంలో పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి కోటిపల్లి నందు ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రాన్ని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ లంక గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us