Download Now Banner

This browser does not support the video element.

రావులపాలెంలో రూ 57.84 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Kothapeta, Konaseema | Sep 4, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు పెద్దన్నగా, పేదల పెన్నిధిగా, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో కాపు కళ్యాణ మండపం గురువారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 102 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.57,84,809ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us