Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: జంతులూరు గ్రామం వద్ద ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాం

Singanamala, Anantapur | Sep 5, 2025
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వ స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us