Download Now Banner

This browser does not support the video element.

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ హర్షవర్ధన్ రాజు

Gudur, Tirupati | Sep 10, 2025
వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచనలు చేశారు. జాతర సమయంలో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే క్యూలైన్ల వద్ద తోపులాట లేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us