Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఏపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా , శ్రీనివాసరావు

India | Sep 6, 2025
ఏపి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీనివాసరావు గారిని రాష్ట ప్రభుత్వం ప్రకటించడం తో కల్లూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శనివారం రోజున పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారిని మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నేత నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకట రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతఙ్ఞతలు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us