Download Now Banner

This browser does not support the video element.

కోరుట్ల: మెట్పల్లి మాజీ జెడ్పిటిసి కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు

Koratla, Jagtial | Sep 11, 2025
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరామర్శ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఇటీవల మాజీ జెడ్పిటిసి కుమారుడు కటిపెళ్లి రాధా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కెనాల్ లో ప్రమాదవశత్తు పడి మృతి చెందిన సంఘటనపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాజీ జెడ్పిటిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటన బాధాకరమని, శ్రీనివాస్ రెడ్డి కుటుంబం త్వరలో కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, డాక్టర్ అనుఫ్ రావు, నాయన సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us