Download Now Banner

This browser does not support the video element.

శబ్ద కాలుష్యం చేస్తూ నగరంలో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వాహనదారులపై కఠిన చర్యలు : వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు

Anantapur Urban, Anantapur | Aug 23, 2025
అనంతపురం నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం నగరంలోని వన్ టౌన్ పరిధిలో వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన శనివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us