Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: దేవనకొండలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సంక్షేమ నిధి ద్వారా చెక్కుల పంపిణీ

Alur, Kurnool | Aug 23, 2025
దేవనకొండ మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కరిడికొండ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాదిగ వెంకటేష్, వెంకటాపురం గ్రామానికి చెందిన తలారి హరిత కుటుంబాలకు పార్టీ సంక్షేమ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షలు మంజూరైనట్లు మండల టీడీపీ కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, రామచంద్ర నాయుడు తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us