ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాసిన లేకపై ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారి పాలనలో ఏం చేశారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.