Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: సైబర్ నేరాలు, మోసాలపై ఉద్దేహాల్ సహా వివిధ ప్రాంతాల్లో డిజిటల్ వాహనాల ద్వారా అవగాహన కల్పించిన పోలీసులు

Rayadurg, Anantapur | Sep 5, 2025
సైబర్ నేరాలు, మోసాలపై బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాళ్, బొమ్మనహాల్ కెజిబివి విద్యాలయాల్లో పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సైబర్ సురక్ష డిజిటల్ వాహనాలు ద్వారా వీడియోలు ప్రదర్శించారు. వీటిని వీక్షించిన గ్రామస్తులు, విద్యార్థులు సైబర్ మోసాగాళ్ళ వలలోపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ సూచించారు. మొబైల్ ఫోన్ వాడే సందర్భంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. లేదంటే సైబర్ వలలో పడే అవకాశం ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us