నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతం ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం అందాజా 10 గంటల సమయంలో బాంబు డిస్పోజల్ పోలీస్ బృందం డాగ్ స్క్వాడ్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యల్లో భాగంగా గణేష్ మండపాల దగ్గర ప్రార్థన మందిరాల వద్ద గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే కొండారెడ్డిపల్లి చెరువు వద్ద ప్రధాన చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు.