Download Now Banner

This browser does not support the video element.

సనప సమీపాన ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ఓ వ్యక్తి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Sep 13, 2025
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప సమీపాన శనివారం రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న బి యాలేరు గ్రామానికి చెందిన ఎర్రి స్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. బి యలేరు గ్రామం నుండి అనంతపురం కు ద్విచక్ర వాహనంలో వస్తుండగా సనప సమీపాన ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us