Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: గోదావరిలో దూకి తిర్యాణి మండలానికి చెందిన మహిళ ఆత్మహత్య

Asifabad, Komaram Bheem Asifabad | Sep 10, 2025
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిలో దూకి ఒక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కొమురం భీమ్ జిల్లా తిర్యాణి మండలం తలండి గ్రామానికి చెందిన పోలోజు శృతి(44) మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు దండేపల్లి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తహిసుద్దీన్ తెలిపారు. శృతి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us