Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: నల్లగొండ పట్టణంలోని పానగల్లులో వినాయకుని నిమజ్జనంలో కర్రలు రాళ్లతో దాడి

Nalgonda, Nalgonda | Sep 7, 2025
నల్లగొండ పట్టణ శివారులోని పానగల్లులో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఇరువు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తత కు శనివారం అర్ధరాత్రి దారి తీసింది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తెలిసిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది కొంతమంది యువకులు మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు రాళ్లతో దాడి చేసుకున్నారు ఘటన జరిగిన సమయంలో అక్కడ ఒకే కానిస్టేబుల్ ఉండడంతో పరిస్థితి అదుపుతప్పింది విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని చెదరగొట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us