Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: రాం గోపాల్ పేట డివిజన్ పరిధిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Himayatnagar, Hyderabad | Aug 20, 2025
రాం గోపాల్పేట డివిజన్లోని విక్టోరియా గంజ్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని రోడ్లపై మురుగునీరు పారి ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అలాగే సరైన రోడ్లు లేవని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us