Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రమాదకరం : యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య

Nagarkurnool, Nagarkurnool | Sep 13, 2025
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అత్యంత ప్రమాదకరమని పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us