బోయినపల్లి లో నూతనంగా చేపట్టిన మంచినీటి సంపుల నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త హౌస్ల నిర్మాణంతో తాగునీటి కష్టాలు తీరని ఉన్నాయని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.