Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ప్రభుత్వాన్ని నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారు : BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు

Himayatnagar, Hyderabad | Sep 12, 2025
తార్నాకలోని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాదిమంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. సుమారు ఒక లక్ష యాభై వేల కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని వారిపై వెన్న కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us