Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడిని ఖండిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసిన అటవీశాఖ అధికారులు

Yerragondapalem, Prakasam | Aug 21, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల ఫారెస్ట్ అధికారులు రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ను అమరావతిలో కలిసి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఇటీవల దోర్నాల శ్రీశైలం శిఖరం సమీపంలో గస్తీ కాస్తున్న అటవీశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన విషయం తెలిసినదే. నిస్కారణంగా తమపై ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చేయి చేసుకోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us