Download Now Banner

This browser does not support the video element.

పెడనలో నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ

Machilipatnam South, Krishna | Aug 28, 2025
పెడనలో ఎస్పీ గంగాధరరావు గురువారం పెడనలోని గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గత సంవత్సరం జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తరువాత వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమై నిమర్జనం కార్యక్రమాలను శాంతియుతంగా జరిగేలా కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us