ఆహోబిలంలో ఢీ కొరియోగ్రాఫర్ చిట్టి మాస్టర్ ఆళ్లగడ్డ మండలం ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఎగువ, దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారిని ఢీ డాన్స్ షో కొరియోగ్రాఫర్ చిట్టి మాస్టర్ మంగళవారం దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది