Install App
vgokul
This browser does not support the video element.
గద్వాల్: గట్టు మండల అంగన్వాడీలకు 49 ట్యాబ్లు బ్లూటూత్ స్పీకర్లు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ కుమార్
Gadwal, Jogulamba | Sep 11, 2025
గురువారం మధ్యాహ్నం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు గట్టు మండలములో అభివృద్ధి కార్యక్రమాలపై ఎల్టిఐ మైండ్ట్రీ సంస్థ సహకారంతో నడుస్తున్న శిక్షణ ఫౌండేషన్, భవిష్య భారత్,నేషనల్ అగ్రో ఫౌండేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!