Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ఉల్లి రైతుల‌ను అడ్డం పెట్టుకొని వైసీపీ నేత‌లు డ్రామాలు ఆడుతున్నారు.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

India | Sep 7, 2025
ఉల్లి రైతుల‌ను అడ్డం పెట్టుకొని వైసీపీ నేత‌లు డ్రామాలు ఆడుతున్నార‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. ఉల్లి ధ‌ర‌ల విష‌యంలో వైసీపీ వైఖ‌రిని ఖండిస్తూ ఉంచారు . త‌మ ప్ర‌భుత్వం క్వింటం ఉల్లిని రూ.1200 కొనుగోలు చేస్తుంద‌ని ఇదివ‌ర‌కే సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించిన‌ట్లు గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ నేత‌లు ఈ విష‌యంలో రాజ‌కీయం చేస్తున్నార‌ని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతుల‌కు న‌ష్టం లేకుండా చూసుకునేందుకు ప్ర‌భుత్వం అన్నివిధాలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఛీ కొట
Read More News
T & CPrivacy PolicyContact Us