Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన ఎస్సై సాంబశివయ్య

Yerragondapalem, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాంబశివయ్య సూచించారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. బ్యాంకు వివరాలను ఎవరికి చెప్పొద్దని సూచించారు. లాటరీ తగిలిందని ఓటిపి పంపిస్తే మీ ఇంటికి డబ్బులు వస్తాయి అని చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us