Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: పోక్సో చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి : ఆదిలాబాద్ జిల్లా ప్రధాన్ న్యాయమూర్తి ప్రభాకర్ రావు

Adilabad Urban, Adilabad | Sep 2, 2025
పిల్లల సంరక్షణ చట్టాల పై అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర రావు అన్నారు. పిల్లల భద్రత, పోక్సో చట్టం - 2012 పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నిర్వహించిన "రైజింగ్ 2047" కార్యక్రమంలో భాగంగా ఈనెల 2, 3 తేదీలలో రెండు రోజుల నిర్వహించే అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us