Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: నందిగామ లోని చేగూరు గ్రామ సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు

Ibrahimpatnam, Rangareddy | Sep 11, 2025
రంగారెడ్డి జిల్లా నందిగామ లోని చేగూరు గ్రామ సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు .బుధవారం ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ తమకు సరిపడా యూరియా అందడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూనియన్ అందించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us