Download Now Banner

This browser does not support the video element.

ముక్తేశ్వరం కాజ్వేపై వరద ప్రవాహం పెరగడంతో, ఇబ్బందులు పడుతూ విద్యార్థుల రాకపోకలు

India | Sep 1, 2025
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో లంక గ్రామాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయినవిల్లి మండలం పరిధిలోని ముక్తేశ్వరం కాజ్వేపై వరద ప్రవాహం సోమవారం ఉదయానికి మరింత పెరిగింది. దిగువన ఉన్న వీవవల్లిపాలెం, అయినవిల్లిలంక, పల్లపులంక ,అద్దంకివారిలంక లంక గ్రామాల ప్రజలు నాలుగు రోజుల నుండి వరదనీటిలోనే ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us