Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: కొమరోలు మండలం హసనాపురం గ్రామ సమీపంలో చిరుతపులి పిల్ల కలకలం, సంరక్షించి అధికారులకు అప్పగించిన గ్రామస్తులు

Giddalur, Prakasam | Aug 27, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై చిరుత పులి పిల్ల కలకలం రేపింది. బుధవారం రాత్రి సమయంలో జాతీయ రహదారిపై పులి పిల్ల కనిపించడంతో గ్రామస్తులు దాన్ని బంధించి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని బుట్టలో బంధించి ఉన్న చిరుత పులి పిల్లను గిద్దలూరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. జంతువుల పరీక్షించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us