నంద్యాలలో శనివారం వృద్ధురాలు అపార్ట్మెంట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని ఏవి అపార్ట్మెంట్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది ఆకుల సుబ్బమ్మ అనే వృద్ధురాలు మానసిక రుగ్మతతో బాధపడుతూ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు