Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: కొందుర్గులో క్షుద్ర పూజలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపిన స్థానికులు

Ibrahimpatnam, Rangareddy | Sep 7, 2025
కొందుర్గు మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో వివరాలను వెల్లడించారు. క్షుద్ర పూజలు చేయడం వల్ల గుడికి వచ్చే వారు కూడా రావడంలేదని ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు కోరారు. ఇలా చేయడం వల్ల చాలా భయాందోళనకు గురవుతున్నారని చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఇలాంటివి పునరావతం కాకుండా చూడాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us