Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా తో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణా రావు

Adilabad Urban, Adilabad | Sep 11, 2025
ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతి వనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు..భూమి కోసం విముక్తి కోసం దోపడికి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్ధం ఇంద్రవెల్లిలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఆ కల నెరవేరిందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, . అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు. కోటి రూపాయలతో స్మృతి వనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us