Download Now Banner

This browser does not support the video element.

శాలిగౌరారం: కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిబిఐ అప్పగించడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

Shali Gouraram, Nalgonda | Sep 2, 2025
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలోని విఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలను చేపట్టారు. బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతాంగానికి అండగా నిలిచిందని, కాళేశ్వరం ద్వారా నీటికి కూడా రైతన్ననికి నీరు అందుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us